జొన్న ఇడ్లీలు


జొన్నలు లేదా జొన్నరవ్వ  మూడు కప్పులు తీసుకోవచ్చు. ఒక కప్పు మినప్పప్పు,

అరస్పూన్ మెంతులు వీటన్నిటిని కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత

వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని కనీసం 6 గంటల తర్వాత ఇడ్లీగా పెట్టుకున్నట్లైతే పిండి కాస్త

పులిసి ఇడ్లీలు వస్తాయి. కాస్త సోడా ఉప్పు కలిపితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. 

రోజూ ఇడ్లీలు దోశలు తినే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.

ఇలాంటి చిరు ధాన్యాలతో  వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొనుటకు

ఈ క్రింద ఉన్న లింకు క్లిక్ చేయుట ద్వారా బుక్ డౌన్లోడ్ చేసుకోండి. 

No comments:

Post a Comment